దిల్లీ: ప్రముఖ మెట్రో కార్ల తయారీ సంస్థ ‘బాంబార్డియెర్’ మనదేశంలో మరో రూ.230 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. దేశవ్యాప్తంగా మెట్రో కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో గుజరాత్లోని వడోదరా సమీపంలో సాల్వి వద్ద గల తమ ఉత్పత్తి కేంద్రంలో ఈ మేరకు పెట్టుబడులు పెంచాలని నిర్ణయించింది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో ‘బాంబార్డియెర్ ట్రాన్స్పోర్టేషన్’ ప్రపంచ అధ్యక్షుడు లారెంట్ ట్రాగర్ సోమవారమిక్కడ సమావేశమయ్యారు. ‘భారత్లో తయారీ’లో ప్రాతినిధ్యం పెంచాలంటూ వెంకయ్య కోరగా… ట్రాగర్ ఈ మేరకు తమ పెట్టుబడుల పెంపు వివరాలను వెల్లడించారు. సాల్విలోని తమ ఉత్పత్తి కేంద్రం నుంచి దిల్లీ మెట్రోకు మెట్రో కార్లతోపాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్, సౌదీ అరేబియాలకూ ఎగుమతులు జరుపుతున్నట్లు తెలిపారు. మనదేశంలో మెట్రో సేవల విస్తరణకు సంబంధించిన అంశాలను వెంకయ్యతో ట్రాగర్ చర్చించారు.
మైగ్రేన్ లక్షణాలు సాధారణంగా ఉదయం నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు వస్తుంటాయి. తేలిక పాటి తల నొప్పి తో ప్రారంభమై తీవ్రమైన తలనొప్పి వస్తుంది. కొందరిలో వాంతి వస్తున్నట్లుగాను మరికొందరిలో వాంతులతో కూడిన తలనొప్పి వుంటుంది. అధిక వెలుతురును శబ్దాలను భరించలేరు. కళ్ళముందు వెలుతురు చుక్కలాగా కనిపించవచ్చు.
కన్హయ్యకుమార్ మీటింగ్ ఫెయిల్ చేయాలనేది ఉద్దేశంతోనే వీసీ అప్పారావుకు మళ్లీ బాధ్యతలు అప్పగించారు. అందుకే అప్పారావును వీసీగా మళ్లీ తీసుకొచ్చారు. దీంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్… వీసీని రీకాల్ చేయాలి. హెచ్ సీయూ ఘటన వెనుకాల ఎన్ డీయే ప్రభుత్వం పాత్ర ఉందని…. కేంద్రం నాటకమాడుతుంది. వర్సిటీలో ప్రశాంత వాతావరణం కల్పించాలన్నారు. విద్యార్థులను చదువుకోనివ్వాలని కోరారు.
పైకి దూకు ↑ Desmouliere, A.; Chaponnier, C.; Gabbiani, G. (2005). “Tissue repair, contraction, and the myofibroblast”. Wound Repair and Regeneration. 3 (1): 7–12. PMID 15659031. doi:10.1111/j.1067-1927.2005.130102.x.
ఇళ్లు మంచి సువాసనతో..పరిమళభరితంగా ఉండాలని మహిళలు కోరుకుంటూ ఉంటుంటారు. కానీ ఇంట్లో వాతావరణం సరిగ్గా లేకపోవడం..వస్తువులన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల దుర్వాసన వెదజల్లుతుంటుంది. సువాసగా ఉండేందుకు మార్కెట్లో దొరికే వస్తువులను వాడుతుంటారు. కానీ రసాయనాలతో కాకుండా సుగంధ నూనెతో పరిష్కరించవచ్చు.
శ్రమతో కూడిన పనులు చేయకూడదు. దగ్గు, జర్వం లాంటివి వస్తే వెంటనే తగిన చికిత్స చేయించుకోవాలి. రుమాటిక్ ఫీవర్ తిరగబెట్టకుండా ప్రతీ మూడు వారాలకు బెంజథిన్ పెన్సిలిన్ ఇంజిక్షన్ చేయించుకుంటూ ఉండాలి. కవాటం భాగ ఇరుకైనప్పుడు మైట్రల్ కవాటాన్ని వెడల్పు చేయాటానికి శస్త్ర చికిత్స అవసరమవుతుంది. మామూలుగా ఎడమ ఆరికల్ లోనుంచి రక్తం ఎడమ వెంట్రికల్లోకి ప్రవహిస్తుంది. అలా ప్రవహించే మార్గం సరిగా లేనప్పుడు కలిగే ఇబ్బందులు, చికిత్స తెలుసుకున్నాం. కవాటాల పనిమిటంటే రక్తం ఒకే వైపు ప్రవహించేలా చూడటం. అంటే మైట్రల్ వాల్వ్ ద్వారా ఎడమ వెంట్రికల్లోకి రక్తం రావాలి గానీ, ఎడమ ఆరికల్లోకి వెళ్లకూడదు. కవాటం దెబ్బతిని పూర్తిగా మూసుకుపోవడం వల్ల ఎడమ వెంట్రికల్ నుంచి రక్తం తిరిగి ఎడమ ఆరికల్లోకి వెళ్తుంది. ఈ స్థితిని మైట్రల్ రిగర్జిటేషన్, ఇది తీవ్రత దశలో ఉన్నపుడు శస్త్ర చికిత్స జరిపి కృత్రిమ కవాటాన్ని అమర్చాలి. కవాటం తీవ్రంగా ఇరుకుగా ఉన్నపుడు శస్తచ్రికిత్స ద్వారా కృత్రిమ కవాటంతో ఆ కవాట మార్పిడి చేయాలి.
ఎవరికైనా సరే రక్తపోటు 120/80, అంతకన్నా తక్కువ ఉండటం అత్యుత్తమం. దీన్ని ‘ఆప్టిమల్’ అంటారు. ఇక ఆ పై అంకె (సిస్టోలిక్) 130 లోపు.. కింది అంకె (డయాస్టోలిక్) 85 కన్నా తక్కువుంటే రక్తపోటు సాధారణ (నార్మల్) స్థాయిలో ఉందని అర్థం. పై అంకె 140 కన్నా ఎక్కువగానూ కింది అంకె 90 కన్నా ఎక్కువగానూ ఉంటే దాన్ని ‘అధిక రక్తపోటు (హైబీపీ)’గా పరిగణిస్తారు. మధుమేహుల్లో కీలకమైన అవయవాలు దెబ్బతినకుండా ఉండాలంటే సిస్టోలిక్ రక్తపోటు 130, అంతకన్నా తక్కువగానూ.. డయస్టోలిక్ రక్తపోటు 80, అంతకన్నా తక్కువగానూ ఉండాలి. మధుమేహులంతా బీపీ కచ్చితంగా ఈ పరిమితుల్లోనే ఉండేలా చికిత్స తీసుకోవటం చాలా అవసరం.
సమస్యలు:అధిక బరువు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇవి డయాబెటిస్, గుండె సమస్యలు, రక్త పోటు, కీళ్ల నొప్పులు, స్త్రీలలో క్రమం తప్పిన నెలసరి, అవాంచిత రోమాలు, మెడమీద నుదుటి మీద పిగ్మెం సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. ఆయాసం, ముఖం మీద కాక వీపు మీద కూడా మొటిమలు వస్తాయి.
* ఆస్పర్జెర్స్ డిజార్డర్: ఇది మగ పిల్లల్లో ఎక్కువ. సాధారణంగా ఆటిజమ్ పిల్లల్లో మాటలు ఆలస్యంగా వస్తుంటాయి. కానీ ఈ రకంలో మాటలు మామూలుగానే ఉంటాయి. నలుగురిలోకి వెళ్లటం, తెలివి తేటలు కూడా బాగానే ఉంటాయి. కానీ తక్కువగా మాట్లాడతారు. అడిగిన దానికి సమాధానం చెప్పేసి ఆపేస్తారు. శరీరాకృతి భిన్నంగా ఉంటుంది. పొడుగ్గా ఉంటారు. పొడవైన ముఖంతో పాటు చెవులూ భిన్నంగా ఉంటాయి. మిగతా ఆటిజమ్ పిల్లలతో పోలిస్తే ఇతరులతో బాగానే కలుస్తారు కాబట్టి వీరిలో భాషా నైపుణ్యాలు కాస్త ఎక్కువగానే అలవడతాయి. కొంతవరకూ బాగానే చదువుతారు. కొన్ని పనుల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అందువల్ల ఆయా అంశాల్లో నైపుణ్యం సాధిస్తారు. అందువల్ల మిగతా ఆటిజమ్ పిల్లలతో పోలిస్తే కాస్త మెరుగ్గా (వెల్ ఫంక్షనింగ్ ఆటిజమ్) ఉంటారు. కానీ వీరిలో ప్రవర్తనా సమస్యలు అధికం. కోపోద్రేకాల వంటివి ఎక్కువ.
22/07/2016: ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం: సాధారణంగా ప్రజాదరణ కలిగిన నేతలు.. మహోన్నతమైన వ్యక్తుల గౌరవార్థం.. జ్ఞాపకార్థం విగ్రహాలు ఏర్పాటు చేస్తుంటారు. కొంత మంది కుటుంబసభ్యులను మర్చిపోలేక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం గురించి విన్నాం. కానీ ఇంగ్లాండ్లోని ఓ వూరిలో.. సరస్సులో ఉండే బాతుకు ప్రజలందరూ కలిసి విగ్రహం ఏర్పాటుచేసి నివాళులర్పించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంగ్లాండ్లోని రిటిల్ నగరంలోని ఓ సరస్సులో గాడ్ఫ్రే అనే బాతు ఉండేది. తాజాగా స్థానికులు పెంచుకున్న బాతులను ఈ సరస్సులో వదిలేయగా.. అవి గాడ్ఫ్రేను గాయపర్చాయట. కొద్ది రోజుల్లోనే గాయాల కారణంగా బాతు మృతి చెందింది. దీంతో స్థానికులంతా కలిసి విరాళాలు సేకరించి బాతుకు విగ్రహం నిర్మించారు. ఆ వూరి ప్రజలకు గాడ్ఫ్రేతో రెండు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉందట. ఎవరైనా ఆ సరస్సు దగ్గర ఫొటో దిగితే.. గాడ్ఫ్రే ఎక్కడ ఉన్నా వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి ఫొటోకు ఫోజిచ్చేదట. అంతేకాదు.. రాత్రులు ఆ సరస్సులో తిరుగుతూ.. పెట్రోలింగ్ చేసేదట. చాలా మంది దాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగడంతో.. ఆ బాతు అంటే అక్కడి వారికి ఇష్టం ఏర్పడింది. ఇన్నాళ్లు కళ్ల ముందు సరదాగా గడిపిన గాడ్ఫ్రే మరణించే సరికి.. దాని జ్ఞాపకార్థం సరస్సు ఒడ్డునే విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరూ ఘనంగా నివాళులర్పించారు.
రంగారెడ్డి: జిల్లాలోని ఘట్కేసర్ మండలం అంకుశపూర్లో ఉన్న ఎస్పీఆర్ రెసిడెన్సియల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఆనంద్ అనే విద్యార్థి కిటికికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి స్వస్థలం జగద్గరిగుట్టగా పోలీసులు గుర్తించారు. ఆనంద్ తండ్రి జగద్గిరి గుట్టలోని ఆత్మకూరులో తండ్రి ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తున్నాడని తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆనంద్ హోమ్ సిక్ తో ఇబ్బంది పడుతున్నట్లుగా సమాచారం. కాగా ఆనంద్ కు చదువు పట్ల ఆసక్తి చూపేవాడు కాదనీ..ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు గతంలోనే సమాచారం అందించామని స్కూలు యాజమాన్యం పేర్కొంది.
అడవులను పరిరక్షించాల్సిన అధికారులు ఉదాసీనంగా ఉండడం.. చెట్లు నరుకుతున్న ప్రాంతం వైపు.. నామమాత్రంగా కూడా కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. టేకు వృక్షాలను పెద్దఎత్తున నరికి.. అక్రమంగా తరలిస్తోన్న స్మగ్లర్లకు అధికారులు, ప్రజా ప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
‘ఒకడికి శత్రువులు ఎక్కువౌతున్నారంటే వాడి ఎదుగుదలను చూసి వాళ్లందరు భయపడుతున్నారని అర్థం. అప్పుడే నువ్వు నీ పని సక్రమంగా చేస్తున్నావని అర్థం. శత్రువులులేని లైఫ్ అంటేనే వేస్ట్రా! ఇలాంటి శత్రువులు ఎలా వచ్చారో అలాగే..
కణాల సంఖ్య పెరిగే దశలో రక్తనాళాలు ఏర్పడడం, కొల్లాజెన్ తంతువులు పోగవడం, కణికామయ కణజాలం ఏర్పడడం, ఉపకళా కణజాలం ఏర్పడడం, గాయం సంకోచం చెందడం జరుగుతాయి.[4] రక్తనాళాలు ఏర్పడే దశలో ప్రసరణ కణజాలంలోని ఎండోథీలియల్ కణాలనుండి కొత్త రక్తకణాలు ఏర్పడతాయి.[5] ఫైబ్రస్ కణాల సంఖ్య పెరిగే దశలోనూ, కణికామయ కణజాలం ఏర్పడే దశలోనూ తంతుకణాలు పెరిగి, కొల్లాజెన్, ఫైబ్రోనెక్టిన్లను బయటకు విసర్జించడం ద్వారా కొత్తదీ, తాత్కాలికమైనదీ అయిన కణబాహ్య జీవద్రవ్యాన్ని (ECM) ఏర్పరుస్తాయి.[4] ఉపకళాకణజాలపు కణాలు విభజన చెంది, గాయంలోకి పాకి, కొత్తగా ఏర్పడిన కణజాలానికి తొడుగువలే రక్షణను ఏర్పరుస్తుంది. ఈ విధంగా గాయమైన చోట బాహ్య చర్మంపై ఉపకళా కణజాలం తిరిగి ఏర్పడుతుంది.[6]
హైదరాబాద్:చెన్నై కేంద్రంగా ఐఎస్ ఐఎస్ లో కి 9మంది యుకులు చేరారు. చేరినవారిలో 8మంది తమిళనాడు వాసులు కాగా ఒకరు తెలంగాణ కు సంబంధించిన వ్యక్తి. ఎన్ఐఏ దర్యాప్తులో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.అబుదాబిలో ఉగ్రవాదుల విచారణలో ఈ విషయం వెల్లడయ్యింది. దీంతో ఐసిస్ లో ఎంత మంది చేరారు అనే అంశం పై ఎన్ఐఏ ఆరా తీస్తోంది.
చాలా రోజుల తర్వాత తాను బాగా నటించానన్న తృప్తి మిగిల్చిన చిత్రం ‘గౌతమ్నంద’ అని అన్నారు గోపీచంద్. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించారు. హన్సిక, కేథరిన్ కథానాయికలు. శ్రీ బాలాజీ సినీ…
యువ కథానాయకుడు శర్వానంద్ జోరుమీదున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ‘శతమానం భవతి’, ‘రాధ’, ‘మహానుభావుడు’ చిత్రాలతో అలరించిన ఆయన త్వరలో హనురాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర ….
ముంబయి: భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ప్రస్తుతం మళయాళ చిత్రం టీమ్-5లో నటిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్బ్లాక్ బ్యూటీ బిపాసా బసుని ఓ ఐటమ్ డ్యాన్స్కి తీసుకోనున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఇందులో బిపాసా పక్కన శ్రీశాంత్ కూడా స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది. ముందు ఈ పాటకోసం సన్నీ లియోనీని అనుకున్నామని కానీ సన్నీ రూ.కోటి డిమాండ్ చేసేసరికి బిపాసాతో సంప్రదింపులు జరుపుతున్నామని చిత్రబృందం తెలిపింది. సినిమా మొత్తంలో ఈ ఒక్క పాటే శ్రీశాంత్కి ఉన్న డ్యాన్స్ టాలెంట్ని చూపగలదని అందుకే చక్కగా డ్యాన్స్ చేయగలిగే నటిని ఎంచుకోవాలనుకున్నామని చిత్రబృందం పేర్కొంది. మరి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న బిపాసా ఇందుకు ఒప్పుకొంటుందో లేదో చూడాలి.
తమిళ కథానాయకుడు విశాల్ కెరీర్లో పెద్ద హిట్గా నిలిచిన ‘సందెకోళి’(తెలుగులో ‘పందెంకోడి’)కి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయిక. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అంశం…
నల్గొండ : ఆసియా ఖండంలోనే అత్యంత ఎత్తైన ఏకైక శిలగా రికార్డు కల్గిన భువనగిరి కోటకు మంచిరోజులు రానున్నాయి. సర్వాయిపాపన్న పాలనకు కేరాఫ్ అడ్రస్ అయినా..ఈ కోట గత వైభవాన్ని సంతరించుకోవడంపై దృష్టిపెట్టింది పర్యాటకశాఖ. త్వరలో టూరిస్ట్ స్పాట్ డిసైన్ చేయడంపై ప్రభుత్వం సిద్ధంగా ఉందని అందులో భాగంగా రోప్ వే ఏర్పాటు చేయడంపై జిల్లా ప్రజా ప్రతినిధులు చర్చించారు.
చిరంజీవిపై మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఉన్న ఇష్టమే తనను గంటాను మరింత ఇష్టపడేలా చేసిందని ప్రముఖ నటుడు అల్లు అర్జున్ అన్నారు. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘జయదేవ్’. జయంత్ సి.పరాన్జీ దర్శకుడు. …….
* తల్లి ఆప్యాయంగా చూసుకోకపోవటం, దగ్గరకు తీసుకోకపోవటం వల్ల పిల్లలకు ప్రేమ తెలియక, ఒంటరితనానికి దారి తీస్తుందని అనుకునేవారు. కానీ ప్రేమగా చూసుకునే వారి పిల్లలూ ఆటిజమ్ బారినపడుతున్నట్టు గుర్తించి దీన్ని కారణంగా చూడటం లేదు. ఈ మధ్యకాలంలో గుర్తిస్తున్న మరో అంశమేమంటే సాఫ్ట్వేర్ వంటి కొన్ని వృత్తుల్లోని తల్లులకు పుట్టే బిడ్డల్లో ఈ సమస్య ఎక్కువగా కనబడుతుండటం! దీనికి సంబంధించి ఇదమిత్థమైన గణాంకాలుగానీ, కారణాలుగానీ లేవు. కొన్ని వృత్తుల్లోనివారు పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోవటం, పని గంటలు అస్తవ్యస్తంగా ఉండటం, పరిసరాల నుంచి సరైన ప్రేరణ లేకపోవటం, రేడియేషన్ ప్రభావం వంటివి కారణాలు కావచ్చు. మొత్తానికి ఆటిజంపై చాలా రకాల ఆలోచనలు, భావాలు, సిద్ధాంతాలు అందుబాటులోకి వస్తున్నాయిగానీ ఇవేవీ కూడా పూర్తిగా నిరూపణ అయినవి కావు.
సీనియర్ నటుడు రాజశేఖర్ కుమార్తె శివానీ నటిగా తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టేస్తున్నారు. ఆమె కథానాయికగా ‘2 స్టేట్స్’ తెలుగు రీమేక్ తెరకెక్కనుంది. అడివిశేష్ కథానాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభం…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ఆసక్తికరమైన వెబ్సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతంలో ఆయన రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ‘రక్తచరిత్ర’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు ‘కడప- రాయలసీమ రెడ్ల చరిత్ర’ పేరిట…
ఓవైపు కమర్షియల్ కథల్లో కనిపిస్తూ, మరోవైపు కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో మెరుస్తోన్న భామ అనుష్క. ‘బాహుబలి: ది కన్క్లూజన్’ తర్వాత ఆమె చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి శుభవార్త. అనుష్క టైటిల్ రోల్లో…
జైసల్మీర్: వేసవిలో సాధారణంగా ఎండ నిప్పులు చెరుగుతుందని అంటుంటారు కదా..! అవునే ఆ నిప్పులనే వంట సరుకుగా వాడేసుకుంటున్నారు రాజస్థాన్ లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవానులు. ఏకంగా ఇసుక మీద రొట్టెలు వేసి కాల్చుకుని ఆరగించేస్తున్నారు. అంతేకాదండోయ్.. నీటితో ఒక తపాలాలో బియ్యాన్ని కూడా అదే ఇసుక మీద పెట్టి.. అన్నం వండేసుకోవచ్చని జవానులు చేసి చూపించారు. ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు టోపీలు, రక్షణగా ముఖానికి గుడ్డలు కట్టుకుంటున్నట్లు తెలిపారు. ఇసుక మీద బూట్లతో నడిస్తే అవి కరిగిపోతున్నాయట. ఇసుకలో నడవాల్సి వస్తే ఒంటెలను ఉపయోగిస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు వారి దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ పరికారలతో ఎండ వేడిమిని కొలిచి చూస్తే 55 డిగ్రీలను చూపినట్లు వివరించారు. సరిహద్దులకు దగ్గరలో ఉన్న ఫోకస్ ఎనర్జీ అనే ప్రైవేట్ కంపెనీ తమ థర్మామీటర్లు 54.5 డిగ్రీల వరకు వేడిమి ఉన్నట్లు చూపించాయని తెలిపారు. వీటిపై స్పందించిన వాతావరణ శాఖ 47.6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వివరించింది.
గుంటూరు : తెనాలి కౌన్సిల్ సమావేశంలో తెలుగు తమ్ముళ్ల కొట్లాటపై టీడీపీ సీరియస్ అయింది. టీడీపీ కౌన్సిలర్లు గుమ్మడి రమేష్, త్రిమూర్తులను టీడీపీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. నిన్న కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు గుమ్మడి రమేష్, త్రిమూర్తులు కొట్టుకున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న టీడీపీ హైకమాండ్ వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.